ఆసియా అండర్ 22 యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ల జోరు కొనసాగుతోంది. అస్తానా (కజకిస్తాన్) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్స్లో జాదుమణి సింగ్, నిఖిల్, అజ
ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్లు అదరగొడుతున్నారు. బుధవారం నలుగురు బాక్సర్లు సెమీ ఫైనల్స్కు అర్హత సాధించారు. 51 కిలోల విభాగంలో ఆర్యన్ 5-0 తేడాతో ఉజ్బెకిస్థాన్ బాక్సర్