భారత యువ అథ్లెట్ యర్రాజీ జ్యోతి పసిడి పతకంతో మెరిసింది. నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న హ్యారీ స్కట్లింగ్ గేమ్స్లో బుధవారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్ రేసును జ్యోతి 12.87సెకన్లలో ముగించి స్వర్ణం �
భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రాకు సముచిత గౌర వం దక్కింది. కెరీర్లో నీరజ్ సాధించిన అసమాన విజయాలకు గుర్తింపుగా స్విట్జర్లాండ్ పర్యాటక శాఖ ‘స్నేహపూర్వక రాయబారి’గా ఘనంగా సన్మానించింది.
న్యూయార్క్ టోర్నీలో భారత యువ అథ్లెట్ పారుల్ చౌదరీ పసిడి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 3000మీటర్ల స్టిపుల్చేజ్ ఫైనల్ రేసును పారుల్ 9:41:88 సెకన్ల టైమింగ్తో ముగించి అగ్రస్థానంలో నిలిచింది. ప్రస