మనదేశంలో రెజ్లింగ్ (మల్లయుద్ధం) మాదిరిగానే బాక్సింగ్ సైతం పురాతన క్రీడ. మహాభారత కాలంలో ‘ముష్ఠియుద్ధ’గా పేరుగాంచిన నేటి బాక్సింగ్.. 20వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
క్రొయేషియా వేదికగా జరిగే జాగ్రెబ్ ఓపెన్ కోసం అడ్హాక్ కమిటీ 13 మంది రెజ్లర్లను మంగళవారం ప్రకటించింది. అయితే స్టార్ రెజ్లర్లు బజరంగ్ పునియా, అంతిమ్ పంగల్ లేకుండానే భారత్ బరిలోకి దిగబోతున్నది.
మరో రెండు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2023 ఏడాదికి వీడ్కోలు పలుకుతున్నాం. భారత్కు ఈ ఏడాది ఎన్నో తీపి.. చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలను జులై 4వ తేదీన నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) సన్నద్ధమౌతోంది. ఇందుకోసం కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేష్ మిట్టల్ను రిటర్నింగ్ అధికా�
తమ ఆందోళనలో ఇతరుల జోక్యం అవసరం లేదని, తమకు మద్దతు తెలిపితే సంతోషిస్తామని దేశ రాజధాని నడిబొడ్డున ఆందోళన చేస్తున్న రెజ్లర్ల తరఫున భజరంగ్ పునియా పేర్కొన్నాడు. పలువురు తమ ఆందోళన శిబిరాన్ని సందర్శిస్తున్న�
బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ మేరకు పలువురు మహిళా రెజ్లర్లు శుక్రవారం దేశ రాజధానిలోని కన్నాట్ప్లేస్ పోలీస్ స్టేషన్లో �
భారత రెజ్లింగ్ సమాఖ్య ఆదివారం తలపెట్టిన అత్యవసర సర్వసభ్య సమావేశం రద్దయింది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేస్తూ సమాఖ్య కార్యకలాపాలన్నీ రద్దు చేయాలని ఆదేశించింది.