దేశీయ స్టార్టప్లు నిధుల సమీకరణలో దూసుకుపోతున్నాయి. ఈ వారంలో ఏకంగా 27 ఇండియన్ స్టార్టప్లో 308 మిలియన్ డాలర్లు లేదా రూ.2,480 కోట్ల నిధులను సమీకరించాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.163.20 కోట్ల నికర లాభాన్ని గడించింది రాష్ట్రనికి చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.154.20 కోట్ల లాభం కంటే ఇది 5.83 శాతం అధికం.
Indian Startups: ఇటీవల అమెరికాలో ఎస్వీబీ బ్యాంక్ మూతపడిన విషయం తెలిసిందే. ఆ బ్యాంకులో భారతీయ స్టార్టప్లకు చెందిన సుమారు వంద కోట్ల డాలర్ల డిపాజిట్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. అయితే ఆ