Haj portal | హజ్ పోర్టల్ను పునఃప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా దాదాపు 10 వేల మంది భారతీయులకు అవకాశం కల్పించనున్నారు. కంబైన్డ్ హజ్ గ్రూప్ ఆపరేటర్స్ (CHGO) కోసం హజ్ పోర్టల్ను తెరిచినట్లు కేంద్ర మైనార్టీ వ్యవ�
ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు మృతిచెందారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు వేల సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో యాత్రకు వచ్చినవారిలో 1,301 మంది చనిపోయారని సౌ�
Hajj Pilgrims | ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే. ఈ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (External Affairs Ministry) ప్రకటించింది.
బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న నేపాల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన భారతీయ భక్తులను నేపాల్లోని నావల్ పరాసి జిల్లాలో ఉన్న పృథ్వీ చంద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
At least 1,500 Indian pilgrims to visit Pakistan for Gurupurab from November 17 to 26: MEA | గురునానక్ గురుపరబ్ (జయంతి) సందర్భంగా దాదాపు 1500 మంది భారతీయ సిక్కు యాత్రికులు పాక్ను సందర్శించనున్నారు. భారత్-పాక్