Asaduddin Owaisi: భారత్లో 24 కోట్ల మంది ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. భారత్లో ఎంతో మంది ఇస్లామిక్ పండితులు ఉన్నట్లు ఆయన చెప్పారు. సౌదీ అరేబియా వెళ్లిన ఎంపీల బృందం త�
ఇరాన్ అధినేత అయతుల్లా ఖమేనీ భారతీయ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘ఇస్లామిక్ సమాజంగా మన ఉమ్మడి గుర్తింపు పట్ల మనం ఉదాసీనంగా ఉండేలా చేయడానికి ఇస్లాం శత్రువులు ఎల్ల వేళలా ప్రయత్నిస్తు
అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రాణప్రతిష్ఠ వృత్తాంతాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సవాల్ చేశారు. బాబ్రీ మసీదును ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకొన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని కలబురగిలో శ
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అధికార బీజేపీ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు, కృష్ణుడు, శివుడు భారతీయ ముస్లింల పూర్వీకులని అన్నారు. ‘భారతదేశంలోని ముస్లింల పూర్వీకులు రాముడు, కృష్ణుడ