ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో భారత పురుషుల జట్టు జోరు కొనసాగుతోంది. భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్.. 3-1తో ఐర్లాండ్ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది.
ఐదు దేశాల హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. ఇప్పటికే స్పెయిన్, బెల్జియం చేతిలో పరాజయం పాలైన భారత్.. మంగళవారం జరిగిన పోరులో 2-3తో జర్మనీ చేతిలో ఓడింది.
Nilam Sanjeep Xess | నిరుపేద రైతు కడుపున పుట్టాడు..! గున్నపెంకల ఇంట్లో పెరిగాడు..! కటిక పేద అయినా బాల్యం నుంచే హాకీపై మక్కువ పెంచుకున్నాడు..! కొనేందుకు డబ్బులు లేక