బీజేపీ-ఆరెస్సెస్ మధ్య సంబంధాలను 2014కు ముందు.. ఆ తర్వాత అని రాజకీయ విశ్లేషకులు విభజిస్తారు. 2014 కంటే ముందు.. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టే కంటే మునుపు ఈ రెండు వ్యవస్థల మ
మన దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు, కంపెనీలు సునాయాసంగా బ్యాంకు రుణాలను ఎగ్గొడుతున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ‘ఇండియన్ ఎక్స్ప్రెస్' సేకరించిన సమాచారం ప్రకారం, 2019 మార్చి నాటికి నిరర్థక ఆస్తుల(ఎన్
కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట్లో మునిగి పోయినట్టేనని, వందేండ్ల చరిత్ర గల ఆ పార్టీ తనకు నమ్మకద్రోహం చేసిందని మధ్యప్రదేశ్కు చెందిన మాజీ డిప్యూటీ కలెక్టర్ నిషా బంగ్రే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మంలో జరగనున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభపై జాతీయ మీడియాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ సభ జాతీయ రాజకీయాలను ఏ మలుపు తిప్పనున్నది? అన్న కోణంలో జాతీయ స్థాయి రాజకీయ వర్గాల్లోనూ పెద్దఎత్�
ముస్లింలే లక్ష్యంగా బీజేపీ నేతలు, రైట్వింగ్ కార్యకర్తలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో మతసామరస్యానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. శ్రీరామనవమి రోజు ఆరు రాష్ర్టాల్లో చెలరేగిన మత ఉద్రిక్తతల�