పుణె: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండవ వన్డేలో ఇండియా తొలి బ్యాటింగ్ చేయనున్నది. ఇవాళ టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా
బీజింగ్: అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది చైనా. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్లతో కూడి క్వాడ్ కూటమిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. లేని సమస్యలు సృష్టించొద్దని,
న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వరుసగా రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో కలవరానికి గురి చేస్తోంది. గడిచిన
వాషింగ్టన్, మార్చి 25: భారత్లో సీఏఏ, మానవ హక్కుల పరిస్థితిని విమర్శిస్తూ షికాగో నగర కౌన్సిల్లో ప్రవేశపెట్టిన ఓ తీర్మానం 26-18 ఓట్లతో వీగిపోయింది. అమెరికాలో న్యూయార్క్ తర్వాత శక్తివంతమైన నగర కౌన్సిళ్లలో �
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై ఎలాంటి నిషేధం విధించడంలేదని సంబంధిత వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. దేశీయ అవసరాల దృష్ట్యా.. కొన్ని నెలలపాటు కరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం �
న్యూఢిల్లీ: భుజం గాయం కారణంతో ఇంగ్లాండ్తో మిగతా రెండు వన్డేలకు దూరమైన భారత బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ రాబోయే ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తు�
న్యూఢిల్లీ : చైనా, పాకిస్తాన్లతో కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తల మధ్య రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి రావాల్సిన రాఫెల్ యుద్ధ విమానాలను తీ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 53,476 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్�
న్యూఢిల్లీ : వరుసగా గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రతమత్తమైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాబోయే కొన్ని నెల�
ఉత్పరివర్తనం చెందిన కరోనా వైరస్మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వెలుగులోకి డబుల్ మ్యుటేషన్ ప్రమాదకరం..టీకా కూడా ఏమీ చేయలేదు: సీసీఎంబీ డైరెక్టర్18 రాష్ర్టాల్లోకి వ్యాపించిన కొత్త రకం స్ట్రెయిన్�
చెన్నై: రాబోయే ఐపీఎల్ 2021 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై తమ జెర్సీలో పలు కీలక మార్పులు చేయడం ఇదే మొదటిసారి. భుజాలపై ఆర్మీ దుస్తుల్లోని రంగుతో స్
పుణె: ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 66 పరుగ�