న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా డొక్కు వాహనాలు (కాలపరిమితి ముగిసిన) రోడ్లపై తిరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీటిలో దాదాపు సగం వాహనాలు రోడ్లపైకి వచ్చి 20 ఏండ�
న్యూఢిల్లీ, మార్చి 28: భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరుగనున్నది. త్వరలో మరో 10 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరనున్నాయి. ఇప్పటికే వాయుసేనకు 11 రాఫెల్ విమానాలు అందగా కొత్తవాటి రాకతో మొత్తం 21 అవుతాయి. ‘మూడ
న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచ దేశాలకు అవసరమైన యంత్రాలు, పారిశ్రామిక విడి భాగాలన్నీ చైనా నుంచే సరఫరా అవుతాయి.. ప్రత్యేకించి ఫార్మా, మొబైల్స్, ఆటోమొబైల్స్ రంగాల్లో వాడే విడి భాగాలు, ముడి సరుక�
పుణె: ఇంగ్లాండ్తో నిర్ణయాక ఆఖరి మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ మరోసారి అదరగొట్టారు.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. శిఖర్ ధావన్(67:56 బంతుల్లో 10ఫోర్లు), రిషబ్ పం�
పుణె: ఇంగ్లాండ్తో ఆఖరిదైన మూడో వన్డేలో యువ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నాడు. జట్టు స్కోరు 121/3తో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చ
పుణె: మూడో వన్డేలో ఇంగ్లాండ్ స్పిన్నర్లు కళ్లుచెదిరే బంతులతో ఆతిథ్య బ్యాట్స్మెన్ను ఇబ్బందిపెడుతున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్లోని మూడు వికెట్లను స్ప�
నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి వన్డేమధ్యాహ్నం 1.30 నుంచి..ఇంగ్లిష్ జట్టును ఇప్పటికే రెండు ఫార్మాట్లలో ఓడించిన టీమ్ఇండియా.. వన్డేల్లోనూ విజేతగా నిలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే.. కనీసం ఈ ఒక్క ట్రోఫీ అయి
దేశీయంగా సేవలందిస్తున్న విదేశీ డిజిటల్ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం ‘ఈక్వలైజేషన్ లెవీ’ పేరిట పన్ను వసూలు చేస్తున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా వాణిజ్యపరమైన చర్యల దిశగా అమెరికా సాగుతున్నది.
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. నిన్నటి వరకు 50వేలకుపైగా రికార్డవగా.. శనివారం రెండు స్థాయిలో నమోదయ్యాయి. గత నాలుగు రోజుల్ల�
కేరళ ఎన్నికల బరిలో పలుచోట్ల వారసులుఎల్డీఎఫ్, యూడీఎఫ్ నుంచి దాదాపు 25మందితిరువనంతపురం, మార్చి 26: మరో పదిరోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం దేవభూమి కేరళలోని రాజకీయ పార్టీలు అస్త్ర శస్ర్తాలను సిద్ధ�