పుణె: భారత్ నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో నిలదొక్కుకున్న బెయిర్స్టో యువ బౌలర్ ప్రసిద్ కృష్ణ వేసిన ఆరో ఓవర్లోనే రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో రెండు సిక్సర్లు
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్(98:106 బంతుల్లో 11ఫోర్లు, 2సిక్సర్లు) శతకానికి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. 90 పరుగుల వరకూ వేగంగా బ్యాటింగ్ చేసిన ధావన్ సెంచరీకి చ�
న్యూఢిల్లీ : కొవిడ్-19 కట్టడికి సూది ద్వారా ఇచ్చే వ్యాక్సిన్కు బదులు నోటితో క్యాప్సుల్ తీసుకునే తరహాలో మాత్ర రూపంలో వ్యాక్సిన్ అభివృద్ధికి గురుగ్రాంకు చెందిన ప్రేమాస్ బయోటెక్ ఇజ్రాయల్ కంపెనీ అరా�
పుణె: ఇంగ్లాండ్తో తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ నిలకడగా ఆడుతోంది. టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్..అదిల్ రషీద్ వేసిన 24వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాది అర్ధశతకం సాధించాడు. 68 బంతుల్లో 5�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 40,715 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటి�
న్యూఢిల్లీ, మార్చి 22: బంగారం ధరలు మరింత దిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడం, రూపాయి మరింత బలపడటంతో ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల
ముంబై, మార్చి 22: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ‘ఎస్5 స్పోర్ట్బ్యాక్’ ఫేస్లిఫ్ట్ వెర్షన్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఐదు సీట్లు, నాలుగు డోర్లను కలిగి ఉండే ఈ కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ
ఒక్కరోజులో 46,951 కేసులుమహారాష్ట్రలోనే 30వేలకుపైగాన్యూఢిల్లీ, మార్చి 22: దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లో 46,951 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇవే అత్యధికం. మహారాష్ట్ర, పంజా�
న్యూఢిల్లీ: గత నెలలో ఇండియా, పాకిస్థాన్ మిలిటరీ చీఫ్లు సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తామంటూ ప్రకటించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. దాయాది దేశాలు సడెన్గా ఇలా కాల్పుల
109 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి వైదొలిగి కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. ఇది దేశంలోని 12 వ రాష్ట్రం. 1912 లో ఏర్పడిన ఈ రాష్ట్రం పేరు బిహార్. ఇవాళ బిహార్ దినోత్సవం జరుపుకుంటున్నాం.
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్థాన్ మధ్య మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి. సింధూ నదీ జలాల పంపకం విషయంలో ఈ రెండు దేశాలు చర్చలు జరపనున్నాయి. ప్రతి ఏటా జరగాల్సిన ఈ సమావే�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పాజిటివ్ కేసులు, ఇవాళ రికార్డుస్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,951 కరోనా కేసులు నమోద�
డెహ్రాడూన్: ఇటీవల మహిళలు చిరిగిన జీన్స్ ధరించడంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్, మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన భారత�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగు రోజుల్లో దాదాపు లక్షన్నర వరకు పాజిటివ్ కేసులు నమోదవగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలు దాటిం