న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 4.36 కోట్ల డోసులు వేశామని, ఒకే రోజు 16 లక్షలకుపైగా టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం రా�
దేశంలో కరోనా మళ్లీ ఉగ్రరూపం ఒక్కరోజులోనే 40,953 కేసులు ముంబైలో నిర్బంధ కొవిడ్ టెస్టులు న్యూఢిల్లీ, మార్చి 20: దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు 24 గంటల్లోనే 40,953 కేసులు నమోదయ్యాయ�
అహ్మదాబాద్: భారత్, ఇంగ్లాండ్ మధ్య మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో అగ్రశ్రేణి జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐదు టీ20ల సిరీస్లో భారత్, ఇంగ్లాండ్ 2-2తో సమంగా ఉండగా చివ
న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ ఏప్రిల్లో భారత పర్యటన సందర్భంగా చెన్నై సందర్శిస్తారని భావిస్తున్నారు. జాన్సన్ వచ్చే నెల 26న భారత్కు రానున్నారు. జాన్సన్ చెన్నై పర్యటన ఖరారైందని, తమిళనా�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 40,953 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల �
మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా మహమ్మారిఒక్కరోజులోనే 25వేలకు పైగా కేసులు నమోదుకరోనా వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధికంఆంక్షలను కఠినతరం చేసిన రాష్ట్ర ప్రభుత్వంఆఫీసులు, థియేటర్లలో 50%మందికే అనుమతిపంజాబ్లో
న్యూఢిల్లీ, మార్చి 19: కేంద్ర చట్టాలపై అభిప్రాయం తెలిపే హక్కు రాష్ర్టాల అసెంబ్లీలకు ఉందా లేదా అన్నది తెలుపాలని పిటిషన్దారైన ‘సమతా ఆందోళన సమితి’ అనే స్వచ్ఛంద సంస్థను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంప�
‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’లో భారత్కు 139వ స్థానంన్యూయార్క్: ‘సంతోషం సగం బలం’ అనే సామెత మనకు ఉందిగానీ.. సంతోషం మాత్రం లేదు. భారతీయులు అస్సలు హ్యాపీగా లేరని ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. ఐక్యర�
నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి టీ20రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్లో..ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న టీ20 సిరీస్ చివరి అంకానికి చేరింది. చెరో రెండు విజయాలతో సమఉజ్జీలుగా కనిపిస్తున్న భారత్, ఇంగ్లండ్
దోహా: భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సాతియాన్ జ్ఞానశేఖరన్ తొలిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ఆసియన్ ఒలింపిక్ క్వాలిఫికేషన్లో శుక్రవారం పాకిస్థాన్కు చెందిన మహమ్మద్ రమీజ్ను 4-0తో చ�
న్యూఢిల్లీ, మార్చి 19: ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ 12 శాతం వృద్ధిరేటును నమోదు చేయవచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 0.4 శాతం వృద్ధిని కనబర్చిన నేపథ్యం
మార్పులతో ప్రీమియంలు పెరుగుతాయ్ ఆరోగ్య బీమాలపై సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం న్యూఢిల్లీ, మార్చి 18: ప్రస్తుతమున్న ఆరోగ్య బీమా పాలసీల్లో ఎలాంటి మార్పులు చేయరాదని ఇన్సూరెన్స్ కంపెనీలను బీమా రంగ రెగ్యులేటర్ �
కనీస ధర రూ.5,19,900 న్యూఢిల్లీ: ఇటాలియన్ మోటర్సైకిళ్ల తయారీ సంస్థ బెనెల్లీ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన మిడిల్ వెయిట్ అడ్వెంచర్ టూరర్ బైక్ టీఆర్కే 502ఎక్స్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మెటాలిక్ డా�