న్యూఢిల్లీ: గతేడాది గాల్వన్ లోయలో సరిహద్దు వివాదం నెలకొన్నా.. చైనా యాప్స్పై కేంద్రం నిషేధం విధించినా డ్రాగన్ నుంచే అత్యధికంగా భారత్ దిగుమతులు చేసుకున్నది. 2020 జనవరి-డిసెంబర్ మధ్య కాలంలో
ఐదో వన్డేలోనూ భారత్ ఓటమిలక్నో: కెప్టెన్ మిథాలీ రాజ్ (104 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, ఓ సిక్స్) మినహా మిగిలిన వారు విఫలమవడంతో దక్షిణాఫ్రికా చేతిలో భారత మహిళల జట్టుకు మరో ఓటమి ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగి�
జడ్ఎక్స్-10ఆర్ రూ.14.99 లక్షలున్యూఢిల్లీ, మార్చి 17: సూపర్ బైక్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జపాన్ సంస్థ కవాసకీ.. సరికొత్త హంగులతో నీంజా జడ్ఎక్స్-10ఆర్ బైక్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. లైమ�
చైనాకు చెందిన షియోమీ కంపెనీ రెడ్మీ స్మార్ట్టీవీలను భారత్లో ఆవిష్కరించింది. రెడ్మీ స్మార్ట్టీవీ X సిరీస్లో మూడు సైజుల్లో అందుబాటులో ఉంది. కొత్త X సిరీస్ టీవీలన్నీ క్వాడ్ కోర్ ఏ55 చిప్సెట్తో వ�
న్యూఢిల్లీ : దేశంలో పేదరికం వెక్కిరిస్తున్నా మిలియనీర్ల సంఖ్యలో మాత్రం భారత్ వెలిగిపోతోంది. దేశంలో 4.12 లక్షల డాలర్ మిలియనీర్ల (రూ 7 కోట్ల సంపద) కుటుంబాలున్నాయని హురున్ ఇండియా సంపద నివేదిక 2020 వెల్లడించిం�
రూ.2 వేల నోట్ల ముద్రణపై కేంద్రం స్పష్టీకరణ గణనీయంగా తగ్గిన చలామణి ప్రస్తుతం వ్యవస్థలో 249.9 కోట్ల నోట్లే న్యూఢిల్లీ, మార్చి 15: దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి తీసుకొచ్చిన రూ.2 వేల నోట్లు గత రెండేం�
గతేడాది భారీగా తగ్గిన పీఎఫ్ అకౌంట్లు కార్మిక శాఖ వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 15: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలను ఈపీఎఫ్వో భారీ ఎత్తున మూసేసింది. గతేడాది ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో ఏకంగా
10-20% పెరుగనున్న ప్రీమియం ధరలు ఏప్రిల్ నుంచి పెంచనున్న జీవిత బీమా సంస్థలు న్యూఢిల్లీ, మార్చి 15: ఏండ్ల తరబడి అగ్గువకే లభిస్తున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇక ప్రియం కానున్నాయి. వచ్చే నెల నుంచి టర్మ్ ఇన�
దేశంలో 3 రెట్లు పెరిగిన కుటుంబ విరాళాలు న్యూఢిల్లీ, మార్చి 15: కరోనా సంక్షోభం మానవాళికి ఎన్నో తీవ్రమైన సమస్యలను సృష్టించినప్పటికీ భారతీయుల్లో దాతృత్వ గుణం అంతకంటే అధిక స్థాయిలో గుబాళించింది. దీంతో 2020 ఆర్థ�
ఫిబ్రవరిలో 4.17శాతంగా నమోదు న్యూఢిల్లీ, మార్చి 15:టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం కోరలు చాచుతున్నది. ఆహార, విద్యుత్, చమురు ధరలు భగ్గుమనడంతో వరుసగా రెండో నెల ఫిబ్రవరిలోనూ ధరల సూచీ ఏకంగా 4.17 శాతానికి ఎగబాకింద�
రెపో ఆధారిత వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు డౌన్ ముంబై, మార్చి 15: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహితలకు శుభవార్తను అందించింది. రెపోతో అనుసంధనం చేసుకున్న రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్�
ముంబై: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ.. సరికొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది. బచత్ ప్లస్ పేరుతో ఈ సేవింగ్స్ ప్లాన్ను పరిచయం చేసినట్లు సోమవారం సంస్థ తెలియజేసింది. పాలసీదారులకు రక్షణతోపాటు
న్యూఢిల్లీ: మనదేశ ఇంధన అవసరాలకు సరిపడా ముడి చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో ఇప్పటి వరకు సౌదీ అరేబియాకు రెండో స్థానం ఉండేది. కానీ సౌదీ అరేబియా ఆ స్థానాన్ని కోల్పోనున్నది. ఆ స్థానాన్ని అమెర