ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన బీజేపీ.. 14 ఏండ్ల తర్వాత తిరిగి 2017 లో సరిగ్గా ఇదే రోజున అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో మంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా పదవీ �
దుబాయ్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటికే టెస్టుల్లో నంబర్వన్గా కొనసాగుతున్న భారత్ వన్డేల్లోనూ రెండో ర్యాంకులో ఉంది.
ప్రముఖ సంఘ సంస్కర్త, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా వినుతికెక్కిన సావిత్రీబాయి ఫులే 1897 లో సరిగ్గా ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నైగావ్లో జన్మించిన సావి�
బీజింగ్: నానాటికీ వృద్ధి చెందుతున్న చైనా ఆర్థిక, మిలిటరీ వ్యవస్థను దీటుగా ఎదుర్కొనేందుకు క్వాడ్ పేరుతో నాలుగు దేశాల గ్రూప్ ఒకటి ఏర్పడిన సంగతి తెలుసు కదా. ఇందులో ఇండియాతోపాటు అమెరికా, ఆస్ట్రేలి�
అహ్మదాబాద్: పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తిస్థాయిలో బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం బౌలింగ్కు దూరమైన పాండ్యా.. తిరిగి బంతినందుకోవడం టీమ్ఇండియాకు శుభ
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త. మరొకొద్దిరోజుల్లో మేడిన్ ఇండియా ఐఫోన్ 12 స్మార్ట్ఫోన్ అందుబాటులోకి రానుంది. దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్త�
ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా బడ్జెట్ ధరలో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్లో విడుదల చేసింది. మోటో జీ సిరీస్లో మోటో G30, మోటో G10 పవర్ మోడళ్లను ఆవిష్కరించింది. 6.5 అంగుళాల HD+ డిస్ప్ల
అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిన యూరి గగారిన్ 1934 లో సరిగ్గా ఇదే రోజున జన్మించారు. పుట్టిన 27 సంవత్సరాల వయస్సులో అంటే 1961 ఏప్రిల్ 12 న అతను వోస్టాక్-1 అనే అంతరిక్ష నౌకలో ప్రయాణించి రోదసీలో�
న్యూఢిల్లీ: చైనా తన తాజా పంచవర్ష ప్రణాళిక (2021-25)లో కీలక ప్రతిపాదన చేసింది. భారత్కు ఎగువన బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్లు నిర్మించడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిపాదనను ఈ నెల 11న నేషనల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తున్నది. వరుసగా మూడో రోజూ 18 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితులు 1.12 కోట్లు దాటారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 18,599 పాజ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి మెల్లమెల్లగా విస్తరిస్తున్నది. రోజురోజుకు రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి నిర్మూలన కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. మార్చి 5న రికార్డు స్థాయిలో దాదాపు 15 లక్షల మందికి టీకా ఇచ్చారు. దేశంలో వ్యాక్సినేషన్ ప�
అహ్మదాబాద్: మొట్టమొదటి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్తో ఇండియా తలపడనున్నది. పాయింట్ల పట్టికలో కోహ్లీ సేన టాప్లో నిలిచింది. జూన్లో ఇంగ్లండ్లో జరగనున్న ఫైన�