100 కోట్లకు పైగా డోసులు సరఫరా చేశామని వెల్లడి న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత్లో కొవిషీల్డ్ టీకా రెగ్యులర్ మార్కెటింగ్కు అనుమతి ఇవ్వాలని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) దరఖాస్తు చేసుకున్నట్�
బాష్ ఇండియా అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ, అక్టోబర్ 25: రోడ్డు ప్రమాదాల వల్ల 2019లో భారతదేశం దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర నష్టపోయిందని బాష్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. ఇది దేశ జీడీపీలో 1.35% అని తెలిపింది. దేశం�
నూతన సరిహద్దు చట్టానికి డ్రాగన్ ఆమోదం ప్రజలు నివాసాలు ఏర్పర్చుకోవడానికి వసతులు దురాక్రమణ పర్వంలో మరో ఎత్తుగడ: నిపుణులు ఆయుధాలు, బలగాలు తరలించడానికేనని వెల్లడి బీజింగ్, అక్టోబర్ 24: దురాక్రమణ కాంక్షతో
Cricket fans prayers: టీ20 వరల్డ్ కప్ జోరుగా కొనసాగుతున్నది. మొత్తం 45 మ్యాచ్ల ఈ టోర్నీలో ఇవాళ భారత్-పాకిస్థాన్ దేశాలు 16వ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ సూపర్-12 మ్యాచ్లో
18 నెలల్లో పెరిగిన రేట్లివి నాలుగో రోజూ పెట్రోవాత న్యూఢిల్లీ, అక్టోబర్ 23: వరుసగా నాలుగో రోజూ పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు 35 పైసల చొప్పున పెరిగాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.90, డీజిల్ రేటు రూ
న్యాయ సమీక్ష అనే భావన ఏ దేశం నుంచి గ్రహించారు?ఎ) బ్రిటన్ బి) ఆస్ట్రేలియాసి) అమెరికా డి) కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానం?ఎ) ప్రధానమంత్రి తొలగిస్తాడుబి) రాష్ట్రపతి తొలగిస్తాడుసి) పార్లమెం
దుబాయ్: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ అంటేనే అదో థ్రిల్. దాయాదిపై సమరం ఓ సూపర్ ఎన్కౌంటర్లా ఉంటుంది. ఇక క్రికెట్ ప్రేక్షకులు టీవీలకే హత్తుకుపోతారు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఆ మజాయే వేరు. ఇప�
ముంబై, అక్టోబర్ 21: ప్రపంచంలోకెల్లా అత్యధిక విలువతో ట్రేడవుతున్న భారత మార్కెట్లో లాభాల స్వీకరణ కొనసాగడంతో స్టాక్ సూచీలు వరుసగా మూడోరోజూ తగ్గాయి. గురువారం ఒక దశలో బీఎస్ఈ సెన్సెక్స్ 800 పాయింట్ల వరకూ పత�
దుబాయ్: ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మాథ్యూ హేడెన్ ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్గా ఉన్నాడు. అయితే ఆదివారం జరిగే హై వోల్టేజ్ ఇండియా, పాకిస్థాన్ టీ20 మ్యాచ్పై హేడెన్ క