12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్ | భారత్లో వైరస్ ఉధృతికి కారణంగా చెబుతున్న వేరియంట్పై తమ వ్యాక్సిన్ అత్యంత సమర్థవంతంగా పని చేస్తుందని ఫైజర్ కంపెనీ తెలిపింది. B.1.617.2 వేరియంట్
ఒక్క డోస్ ధర రూ.59 వేలు సిప్లా సహకారం తొలిసారి యశోద దవాఖానలో కరోనా రోగులకు ఉపశమనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తొలిసారిగా కరోనాకు సంబంధించి ‘క్యాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్’ యాం�
న్యూఢిల్లీ: భారత్లో మోడర్నా, ఫైజర్ టీకాలు వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సింగిల్ డోస్ కోవిడ్ టీకా భారత్ లో విడుదల చేయాలని భావిస్తున్న మోడర్నా ఈసరికే సిప్లా తదితర భ�
vaccine wastage: దేశంలో వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్నది. సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేక పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోతున్నది.
కరోనాను కట్టడి చేస్తున్న తెలంగాణ వచ్చే నెలాఖరుకు రాష్ట్రంలో 90% తగ్గనున్న కేసులు ప్రభుత్వ వ్యూహం ఫలించిందం టున్న పలు అధ్యయన సంస్థలు వాస్తవ గణాంకాలతో సరిపోలుతున్న ఐఐటీ కాన్పూర్ ‘సూత్ర’ అంచనాలు కరోనా కట్
మన దేశంలో పాక్షికంగానే చంద్రగ్రహణం న్యూఢిల్లీ, మే 25: అద్భుతాలకు ఆలవాలంగా నిలిచే వినీలాకాశంలో మరో అపురూప దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. బుధవారం (మే 26న) సూపర్ మూన్, చంద్రగ్రహణం రెండూ ఒకేసారి కనువిందు చేయను�
కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ను రీ షెడ్యూల్ చేయడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ మూడో వారం నుంచి లీగ్ను తిరిగి ప్రారం
సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. గెలాక్సీ ఎం32 ఫోన్ను త్వరలోనే భారత్లో విడుదల చేయనుంది. ఈ మేరకు శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో ఓ సపోర్
అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సర్ఫేస్( Microsoft Surface Laptop 4) సిరీస్లో సరికొత్త ల్యాప్టాప్ను భారత మార్కెట్లోకి మంగళవారం విడుదల చేసింది. సర్ఫేస్ ల్యాప్టాప్ 4 పేరుతో విడుదల చేసిన ల్యాప్టాప్ ప్రారం�
హైదరాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ ధాటికి దేశ ప్రజలు అల్లాడిపోయారు. అతి భయానకమైన రోజులు గడపాల్సి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో తొలి వేవ్తో పో
సౌత్ కొరియా ఆటోమేకర్ కియా తన కొత్త లోగోను ఇటీవల భారత్లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కొత్త బ్రాండింగ్ వ్యూహంలో భాగంగా కంపెనీ భారత్లో తన పేరును కూడా మార్చుకున్నది. దేశంలో తన పేరును ‘కియా మోటార్స్ �
దుబాయ్: దేశంలో కొవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో యుఏఈ ఫ్లాగ్ క్యారియర్ ఎమిరేట్స్ తన ప్రయాణీకుల విమానాల రద్దును జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో కరోనా విజృంభన కారణంగా దుబాయ్కు చెం