ఎస్బీఐ యూత్| దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రముఖ ఎన్జీవోలతో కలిసి ఫెలోషిప్ అందిస్తున్నది. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
మెల్బోర్న్: ఇండియా నుంచి వచ్చే విమానాలను నిషేధించిన జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా కూడా చేరింది. దేశంలో కరోనా కేసులు భారీ పెరిగిపోతుండటంతో ఆందోళన చెందుతున్న ఇతర దేశాలు ఇండియా నుంచి ప్రయాణికులన�
వాషింగ్టన్: కష్టకాలంలో ఇండియాకు అండగా నిలవడానికి ప్రపంచమే తరలి వస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన 40 టాప్ కంపెనీల సీఈవో ఏకమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ఓ టాస్క్ఫోర్స్ ఏర్పాటు �
భారత్కు బాసట| కరోనా వేళ భారత్కు ఫ్రాన్స్, కువైట్ దేశాలు బాసటగా నిలిచాయి. కరోనాను ఎదుర్కొనేందుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. 2 వేల మందికి 5 రోజులు సరిపడా లిక్విడ్ ఆక్సిజన్
బీజింగ్: భారత్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ తన కార్గో విమానాలను 15 రోజులు నిలిపివేసింది. చైనా, భారత్ మధ్య అతిపెద్ద కార్గో విమానాలు నడిపే సిచు�
నెదర్లాండ్స్| భారత్లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రెండు రోజులక్రితం సింగపూర్, న్యూజిలాండ్
దేశంలో 551 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు | కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సంక్షోభం నెలకొన్నది. నిత్యం పెరుగుతూ వస్తున్న కేసులతో ప్రాణవాయువుకు తీవ్ర కొరత ఏర్పడుతున్న�
న్యూఢిల్లీ: భారత్, ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక 19వ ఎడిషన్ ‘వరుణ -2021’ నేవీ విన్యాసాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. అరేబియా సముద్రంలో ఈ నెల 28 వరకు ఇవి జరుగుతాయి. గైడెడ్-క్షిపణి స్టీల్త్ డిస్ట్రాయర్ కో�