భారత్, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు క్రికెట్ పట్ల అమితమైన ప్రేమ ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్శర్మ పేర్కొన్నాడు. ప్రైమ్ మినిస్టర్ లెవన్తో మ్యాచ్ కోసం కాన్బెర్రాకు చేరుకున్�
విదేశీ క్రికెట్ జట్లు భారత పర్యటనకు వచ్చినా.. టీమ్ఇండియా ఇతర దేశాలకు వెళ్లినా క్రికెట్ విశ్లేషకులు, విమర్శకులు, అభిమానులు, ఆటగాళ్ల చర్చ అంతా ‘పిచ్'ల గురించే.. ఆతిథ్య దేశాలు తమకు అనుకూలంగా పిచ్లను రూప�
ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా‘ఎ’ జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్కు గురువారం తెరలేవనుంది. భారత సీనియర్ తుది జట్టులో చోటు ఆశిస్తున్న యువ ఓపెనర్ అభిమన్యు ఈ�