న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 49 శాతం వయోజనులకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రెండవ డోసు తీసుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఆరోగ్యశాఖ కార్య
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో ఇండియా అసాధారణ మైలురాయిని అందుకున్నది. ఇవాళ్టి వరకు దేశవ్యాప్తంగా వంద కోట్ల కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇండియ�
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ ( Vaccination ) లో ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో భారత్లో 88.13 లక్షల మందికి కోవిడ్ టీకా ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీ�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్లో అమెరికాను మించిపోయింది ఇండియా. జూన్ 28నాటికి ఇండియాలో 32,36,63,297 డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు. అదే అమెరికాలో ఇదే సమయానికి 32,33,27,328 డోసుల వ్యాక్సిన్ వేశారు. అయితే అమెరికా కంటే చ�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ కొత్త విధానం అమల్లోకి వచ్చిన రోజే ఇండియా కొత్త రికార్డును అందుకుంది. రోజువారీ వ్యాక్సినేషన్లలో గత రికార్డును అధిగమించింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకూ దేశం�
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం ప్రారంభించి సుమారు ఆరు నెలలు కావస్తోంది. ఇప్పటి వరకూ 24 కోట్లకుపైగా వ్యాక్సిన్లు ఇచ్చారు. అయితే తాజాగా కొవిడ్ వ్యాక్సిన్ల వల్ల కలిగిన దుష్ప్రభా�
న్యూఢిల్లీ: కోవిడ్ టీకాలు వీలైనంత త్వరగా దేశ ప్రజలందరూ తీసుకునేలా దేవుడిని ప్రార్థించాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కో�
న్యూఢిల్లీ : కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ ఓ శుభవార్త వినిపించారు. దేశ ప్రజలందరికీ డిసెంబర్ నాటికి కోవిడ్ టీకాలు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో కోవిడ్ వ్యాక్సి
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతున్నది. ఇప్పటి వరకు దేశంలో 18 కోట్ల 58 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. 18,58,09,302 మంది టీకాలతో లబ్ధి పొందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇవ
న్యూఢిల్లీ: వచ్చే 15 రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో 1.92 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 16 నుం�
వాషింగ్టన్: ఇండియాలో వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అన్నారు అమెరికాకు చెందిన వైట్హౌజ్ చీఫ్ మెడికల్ �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రికార్డు స్థాయిలో పతనమైంది. నెల రోజుల వ్యవధిలో సుమారు 45 శాతం తగ్గడం గమనార్హం. ఏప్రిల్ 5న అత్యధికంగా 43 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగా.. మే 6కు వచ్చేస�
న్యూఢిల్లీ: ఇండియా అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సిద్ధమవుతోంది. శనివారం (మే 1) నుంచి దేశంలోని 18 ఏళ్లు పైబడిన అందరూ వ్యాక్సిన్కు అర్హులే అని కేంద్రం ప్రకటించింది. ఈ లెక్కన సుమారు 50 న�
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. ఇప్పటి వరకూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా బారిన పడిన వారి సంఖ్య చాలా చాలా తక్కువగా ఉన్నట్లు చూపిస్తున్న �