PM Modi | భారత్పై అగ్రరాజ్యం అమెరికా అధిక టారిఫ్ల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వచ్చే నెల యూఎస్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది.
PM Modi | టెక్ టైకూన్, టెస్లా బాస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని డోజ్ శాఖ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk)తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్లో మాట్లాడారు.
భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే ఐదేండ్లలో 500 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని యునైటెడ్ స్టేట్స్ కాన్సులర్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఫిక్కీ �
ఎల్ఏసీ సమీపంలో భారత్, అమెరికా సైనికుల సంయుక్త విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. 1993, 1996లో భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందాల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది.