ఐపీఎల్లో ఆడిన తొలి సీజన్లో అంచనాలకు మించి రాణించిన యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రెకు బంపరాఫర్ దక్కింది. త్వరలో ఇంగ్లండ్లో పర్యటించనున్న భారత అండర్-19 జట్టులో వీరికి చోటు లభించింది. చ�
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ భారీ షాట్లతో అలరించాడు. యూఏఈతో జరిగిన అండర్19 మ్యాచ్లో ఆరు సిక్సర్లు బాదాడు. 10 వికెట్ల తేడాతో నెగ్గిన ఆ మ్యాచ్లో అతను 76 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు.