ఢిల్లీలో మంగళవారం జరిగిన చర్చల్లో భారత్-చైనా దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరిహద్దు పునర్విభజన కోసం ముందస్తు పరిష్కారాలను అన్వేషించే పనిలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఇరు దేశా
India-China Talks | లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)లో కొనసాగుతున్న ఉద్రిక్తల మధ్య భారత్, చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. 19వ రౌండ్ చర్చలు సరిహద్దులోని చుషుల్-మోల్డోలో జరిగింది. పశ్చిమ సెక్టార్లో ఎల్ఏస�
India China Talks| బీజింగ్లో బుధవారం తొలిసారి ఇరు దేశాల ప్రతినిధులు వ్యక్తిగతంగా సమావేశమై సరిహద్దు సమస్యలపై చర్చించారు. ఎల్ఏసీ పశ్చిమ సెక్టార్తోపాటు మిగిలిన ప్రాంతాలలో బలగాల ఉపసంహరణను నిర్మాణాత్మక పద్ధతిలో క
న్యూఢిల్లీ: సరిహద్దులో గగనతల ఉల్లంఘనలకు పాల్పడవద్దని చైనాకు భారత్ చెప్పింది. అలాంటి వాటిని మానుకోవాలని సూచించింది. తూర్పు లఢక్ సరిహద్దులో రెచ్చగొట్టే కార్యక్రమాలకు చైనా పాల్పడుతున్నది. జూన్ చివరి వ
న్యూఢిల్లీ: లఢాక్లో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి జరిగిన ఇండియా, చైనా మిలిటరీ కమాండర్ల స్థాయి చర్చలు విఫలమైనట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. తమ ప్రతిపాదనలకు చైనా అంగీకర