స్వదేశం వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో కొన్ని మ్యాచ్ల తేదీలు మారాయి. నవరాత్రి ఉత్సవాలు, పలు భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుంటూ మెగాటోర్నీలో తొమ్మిది మ్యాచ్లను ఐసీసీ రీషెడ్యూల�
IND vs PAK | వన్డే ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ తేదీలు మారే అవకాశం కనిపిస్తున్నది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్లో దాయాదుల మధ్య పోరు జరుగాల్సి ఉంది. అదే రోజు నుంచి దేవి నవరాత్రి ఉ�
ఆతిథ్యంలో సముచిత స్థానం దక్కలేదు. టీమ్ఇండియా ఆడే ఒక్క మ్యాచ్ను కూడా నగరానికి కేటాయించని ఐసీసీ.. మూడంటే మూడు మ్యాచ్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్షా కుమా
అందుబాటులో ఇండో-పాక్ టిక్కెట్లు దుబాయ్: ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో అక్టోబర్ 23న మెల్బోర్న్లో జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు స్టాండింగ్ రూం టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్ట
ఆసియా హాకీ కప్ షెడ్యూల్ విడుదల జకర్తా: ఆసియా హాకీ కప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తొలి పోరులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇండోనేషియా వేదికగా మే 23 నుంచి ప్రారంభ�
Sania Mirza : దాయాదుల మధ్య పోరు జరుగుతుందో..? ఎవరు పైచేయి సాధిస్తారో..? అని కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి...