భారత దేశానికి స్వాతంత్య్రం ఇస్తున్నట్టుగా బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసింది. అటు పల్లెలు, పట్టణాలు ఆనందోత్సాహాలతో వెలిగిపోతుంటే ఇక్కడ (హైదరాబాద్ దక్కన్ ప్రాంతంలో) మాత్రం గాఢాంధకారం అలముకున్నది. మాకూ
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. వివాహమైన కొద్దిరోజులకే ఆమె భర్త కాలంచేశారు. దీంతో ఆమె జీవితమంతా స్వాతంత్య్ర పోరాటానికే అంకితం చేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. మహిళా యోధుర�
మహాత్ముడి పోరాటంపై పీవీ స్మృతులు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించేందుకు ముందు భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలని మహాత్మాగాంధీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు చాలా ప్రయత్నించారు. అటు బ్రిటిష్�
బాఖర్ అలీ మిర్జా హైదరాబాద్ నిజాం ప్రభుత్వ స్కాలర్షిప్ పొంది, ఉన్నత చదువుల కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ చదువుతున్న రోజుల్లో ఆధునిక భావాల ప్రభావంతో సోషలిస్ట్ సమాజం కోసం కృషి చేయడం మ�
బ్రిటిష్ పాలకులు భారతీయులకు నాగరికత తెలియదని, చాలా వెనుకబడిన జాతి అని ప్రచారం చేసేవారు. వారి ఆచార వ్యవహారాలను ఈసడించేవారు. ‘వాళ్లను బాగుచేసి నాగరికతను నేర్పే గురుతురమైన భారం తెల్లోడి భుజస్కంధాలపై పడి�
ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం, విదేశీ విద్యకు ఆర్థిక సహకారం అందిచే పథకాన్ని హైదరాబాద్ సంస్థానం ప్రవేశపెట్టింది. ఈ ఉపకార వేతనాన్ని ప్రతిభ ప్రామాణికం కాకుండా మతం ప్రామాణికంగా ఎంపి�