దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ద్రవ్యసమీక్ష, ట్రంప్ సుంకాల ప్రభావం కనిపించింది. దీంతో సెన్సెక్స్ 308.47 పాయింట్లు దిగజారి 80,710.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 73.20 పాయింట్లు కోల్పోయి 24,649.55 వద్ద స్థిరపడిం�
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ రంగ సంస్థ ఐటీసీ షేరు కుదేలవడం మొత్తం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఒక దశలో 300 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చి