కేస్లాపూర్ నాగోబా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హీరాసుక జెండాను మార్చి 28న రాత్రి గుర్తు తెలియని దుండగులు తొలగించి దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు సగలకు చెంది�
ఎండలు ముదురుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంట గ్రామ పంచాయతీ పరిధిలో గల గురువుదేవ్ చెరువులో నీరు ఇంకిపోవడంతో ఎడారిని తలపిస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం అమలు కాకముందు నుంచి నివాసం ఉంటున్న గిరిజనేతరులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించి ఆదుకోవాలని గిరిజనేతరుల సంఘం, గిరిజనేతరుల ఐక్య వేదిక జిల్లా నాయ�