ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన రెండ్రోజులకే భారత జట్టు దక్షిణాఫ్రికాతో కూడా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్నది. ఈ నెల 28న తిరువనంతపురం (కేరళ) లో ఇరు జట్ల మధ్య మొదటి టీ20 జరగాల్సి ఉంది.
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పేరుంది. ఇటీవలే ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రూ. 48,390 కోట్లు వెనకేసుకున్న బీసీసీఐ.. స్వదేశంలో మ్యాచులు నిర్వహిస్తున్న తీరుప�
టీమిండియా తాత్కాలిక సారథి రిషభ్ పంత్ పై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఉండాల్సిన దానికంటే అధిక బరువున్నాడని.. అందుకే వికెట్ల వెనుక చురుకుగా కదల్లేకపోతున్నాడని వ్య�
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ ల గైర్హాజరీలో భారత జట్టు పగ్గాలు చేపట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతూ విమర్శలకు గురౌతున్నాడు. అయితే అతడు ఇలాగే ఆడిత
గత నెలలో ముగిసిన ఐపీఎల్-15 లో తనదైన వేగంతో పాటు వైవిధ్యమైన బంతులు వేసి అందరి మన్ననలు పొందాడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంతో బౌలింగ్ చేస్తున్న ఈ జమ్మూ కుర్