రహదారి నిర్మాణంలో భద్రతాప్రమాణాలు మెరుగుపరచాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కామారెడ్డి పీడీ సీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారం తో సేవ్ �
రీంనగర్ సర్కిల్ కు కొత్తగా 16 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని ఎస్ఈ మేక రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మాట్లాడుతూ ప్రస్తుతం పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు.
సర్కారు బడుల్లో చదివే విద్యార్దులలో విద్యా ప్రమాణాలు పెంపొందించటమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రభుత్వ పాఠశాలల ప�