వెల్లడించిన ఐఎండీ -తొలిసారిగా ప్రాంతాలవారీగా అంచనాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఈ ఏడాది వానాకాలంలో దేశమంతటా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. నైరుతి రుతుపవనాలు వ్యాపించే జూ
న్యూఢిల్లీ: ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు సాధారణంగా ఉండనున్నాయి. భారతీయ వాతావరణశాఖ ఈ విషయాన్ని చెప్పింది. నైరుతీ రుతుపవనాల వల్ల దేశవ్యాప్తంగా 98 శాతం వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్ల�
తిరువనంతపురం : కేరళకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం వరకు రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో 24 గంటల వ్యవధిలో 7 నుండి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపి�