న్యూఢిల్లీ: రాబోయే 5 రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లో తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్�
న్యూఢిల్లీ: మలేరియాను దేశం నుంచి శాశ్వతంగా నిర్మూలించేందుకు సరికొత్త పరిష్కారం కోసం అన్వేషణ మొదలైంది. వాతావరణ ఆధారిత పరిష్కారం (క్లైమేట్ బెస్డ్ సొల్యూషన్) అన్వేషణ కోసం ఓ నిపుణుల కమిటీ ఏర�
న్యూఢిల్లీ: ఈసారి ఎండాకాలం దేశ ప్రజలపై కాస్త కరుణ చూపింది. ఎండలు దంచికొట్టే మే నెలలో వర్షాలు రికార్డు స్థాయిలో కురిశాయి. 121 ఏళ్లలో మే నెలలో కురిసిన రెండో అత్యధిక వర్షపాతమని భారత వాతావరణ శా�
జోరు వానలు| దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జోరుగా వానలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోకి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో ముంబైలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్ల
తిరువనంతపురం: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. గురువారం ఉదయం రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 1నే ఇవి రావాల్సి ఉండగా.. ఈసారి రెండు రోజులు ఆలస్య�
దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం సాగుకు సహాయకారిగా రుతుపవనాలు ఐంఎండీ రెండోదఫా అంచనాలు విడుదల న్యూఢిల్లీ, జూన్ 1: ఈసారి వానకాలంలో ఉత్తర, దక్షిణ భారతంలో వర్షాలు బాగానే (సాధారణ స్థాయిలో) కురుస్తాయని భారత వాతా�
హైదరాబాద్ : రుతుపవనాలను స్వాగతించేందుకు దేశం ఒకవైపు సన్నద్ధమవుతుండగా ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అవుతాయని మరోవైపు వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. వరుసగా తలెత్తిన రెండు తుఫానులే ఇందుకు కా�
Dust storm in Delhi: ఢిల్లీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, దుమ్ము తుఫాన్ కూడా కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న మొత్తం వ్యవసాయ భూముల్లో సగం నైరుతి రుతుపవనాల మీదే ఆధారపడతాయన్న సంగతి తెలుసు కదా. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాలే ఈ పంటలకు ఆధారం. అందుకే మన దేశ�
మరికొద్ది గంటల్లో తీరం దాటనున్న ‘యాస్’ | యాస్ తుఫాను తీరం దిశగా కదులుతున్నది. బుధవారం మధ్యాహ్నం బాలాసోర్కు దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది.