న్యూఢిల్లీ : రాబోయే 12 గంటల్లో యాస్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావర శాఖ మంగళవారం అంచనా వేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను గత ఆరు గంటల్లో సుమారు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయు
సంపూర్ణ చంద్రగ్రహణం| ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం రేపు ఏర్పడనుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాగా.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది. బుధవారం మధ్యాహ్నం ప్రారంభంకానున్న చంద్రగ్రహణ
Tauktae Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడి తీరం వైపు దూసుకొస్తున్న తౌక్టే తుఫాన్ ఈ నెల 18న ఉదయం గుజరాత్ తీరాన్ని తాకనుందని భారత వాతావరణ కేంద్రం
సరైన సమయానికే నైరుతి రుతుపవనాలు | ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖకు ఎక్స్ టెండెడ్ రేంజ్ ఫోర్ కాస్ట్ (ఈఆర్ఎఫ్) అంచనా వేసింది.
వెల్లడించిన ఐఎండీ -తొలిసారిగా ప్రాంతాలవారీగా అంచనాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఈ ఏడాది వానాకాలంలో దేశమంతటా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. నైరుతి రుతుపవనాలు వ్యాపించే జూ
న్యూఢిల్లీ: ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు సాధారణంగా ఉండనున్నాయి. భారతీయ వాతావరణశాఖ ఈ విషయాన్ని చెప్పింది. నైరుతీ రుతుపవనాల వల్ల దేశవ్యాప్తంగా 98 శాతం వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్ల�
తిరువనంతపురం : కేరళకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం వరకు రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో 24 గంటల వ్యవధిలో 7 నుండి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపి�