జిల్లాలో ఇసుకతోపాటు మొరం అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార యంత్రాంగం ఎన్నిచర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతున్నది. మండలంలోని గుండారంలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) సమక్షంలో మొరం అక్రమ తవ�
రూరల్ మండలంలో కొందరు అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం దందా కొనసాగిస్తూ గుట్టలను మాయం చేస్తున్నారు. వీరి ధన దాహానికి గుట్టలు మాయమై మైదానాలుగా మారుతు
మహిళలతోనే మార్పు సాధ్యమని జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్�