ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ను ముంబై పోలీసులు రట్టు చేశారు. రూ.1,026 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ముంబైలో ఓ డ్రగ్స్ సరఫరాద�
అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నారు. హనుమకొండ డివిజనల్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం హంటర్రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో సైబర్ క్రైమ్స�
హాష్ ఆయిల్ను విక్రయిస్తున్న ఇద్దరితో పాటు దానిని కొనుగోలు చేసి వినియోగిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నం.38లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్�
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులకు తక్షణ వైద్య సహాయం అందేలా పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దగ్గరుండి పర్యవేక్షించారు. బుధవారం జనగామ జిల్లా పర్యటనలో భాగంగా జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై ఎర�
గౌహతి: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్ను తగులబెట్టారు. అక్రమ డ్రగ్ డీలర్స్పై కఠినంగా వ్యవహరిస్తామన్న సందేశాన్ని ఇచ్చారు. గత మూడు నెలలుగా పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.163 కోట్ల