ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని భారతీయులు వంటింట్లో నిత్యం ఉపయోగించే మసాలా దినుసులతో నయం చేసే విధానాన్ని మద్రాస్ ఐఐటీ పరిశోధకులు ఆవిష్కరించారు. దీనిపై తాజాగా పేటెంట్ కూడా పొందారు.
క్యాన్సర్ చికిత్సలో అత్యంత ముఖ్యమైన ‘కాంప్టోథెసిన్' ఔషధం తయారీకి సంబంధించి ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-మండీ సైంటిస్టుల పరిశోధనలు ఫలించాయి. ఎన్.నిమ్మోనియానా ఔషధ మొక్కల్లో ‘కాంప్టోథెసిన్' ఆల్కలాయిడ్ ఉంటుంద
చెన్నై, జూలై 6: క్యాన్సర్ కారక జన్యువులను ముందుగానే గుర్తించే ఏఐ టూల్ను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీన్ని పివోట్గా పిలుస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో ఇది కీలకంగా మారుతుందని పరిశోధకు
ఎలక్ట్రానిక్ వాహనాల్లో వాడుతున్న లిథియం అయాన్ బ్యాటరీలు పేలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న వేళ ఐఐటీ మద్రాస్ పరిశోధకులు సమస్య పరిష్కారం వైపు ముందడుగు వేశారు. జింక్-ఎయిర్ బ్యాటరీని తయారు చేశారు. బ�