నేటి యువతలో వందకు 90శాతం మంది సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలనే లక్ష్యంతో ఇంజినీరింగ్ చదువుతున్నారని, దీనివల్ల ఐఐటీల్లో ప్లేస్మెంట్లు తగ్గుతున్నాయని ఐఐటీ హైదరాబాద్ డైరక్టర్ బీఎస్ మూర్తి అన్నారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో గురువారం ఐఐటీహెచ్ 16వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొ�
జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యార్థులకు ఉపయోగకరమైన పదికిపైగా కొత్త కోర్సులను ఐఐటీ హైదరాబాద్లో ప్రారంభించినట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
సైన్స్ రంగం లో విప్లవాత్మకమైన మార్పులు దేశంలో చోటు చేసుకుంటున్నాయని, విద్యార్థులు ఆవిష్కరణలపై దృష్టిసారించాలని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణా ఎల్లా అన్నారు. ఐఐటీతో పాటు ఇతర విద్యార్థులు సైన్స్ను బ�
ప్రపంచంలోని 65 శాతం మంది పిల్లలు భారత్లో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లను వేసుకుంటున్నట్టు భారత్ బయోటెక్ కంపెనీ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణ ఎల్లా తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో గురువారం నిర్వహించిన ‘ఫ్యూచర్ ఇన్నోవేషన్ ఫెయిర్-2023’ సందడిగా జరిగింది. రాష్ట్రంలోని 22 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్ర�
ఐఐటీ హైదరాబాద్లో గురువారం ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ఫెయిర్ 2023 వేడుకలా జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 80 మందికిపైగా విద్యార్థులు ఫెయిర్లో పాల్గొని తమ ఆవిష్కరణలను ప్రదర్శించా�