ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషప్రయోగం జరిగిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. హెచ్ఎం ప్రతిభ వివరాల ప్రకారం.. పాఠశాలకు వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో వంట గదిక�
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా 20 వేల మొక్కలు నాటిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని ముక్రా (కే) గ్రామస్థులను ఎంపీ సంతోష్కుమార్ అభినందించారు. ఇప్పటికే 80 వేల మొక్కలు నాటి, సంరక్షించడంపై ప్రశంసలు కురి