అది 1996 మార్చి 17. లాహోర్లో విల్స్ ప్రపంచకప్ (వన్డే) ఫైనల్. ఆస్ట్రేలియాను ఓడించిన అనంతరం శ్రీలంక సారథి అర్జున రణతుంగ వరల్డ్కప్ టైటిల్ను సగర్వంగా పైకెత్తుకున్నప్పుడు అక్కడున్న ఏ ఒక్క పాకిస్థానీ క్రిక
ఈ ఏడాది తొలి ఐసీసీ టోర్నీ అయిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్నకు శనివారంతో తెరలేవనుంది. రెండో ఎడిషన్గా జరుగబోయే ఈ మెగాటోర్నీకి కౌలాలంపూర్(మలేషియా) ఆతిథ్యమిస్తున్నది. 16 జట్లు పాల్గొంటున్న ఈ ప్రపంచకప్లో �
ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో చాంపియన్ టీమ్ భారత్ అగ్రభాగం దక్కించుకుంది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సుదీర్ఘ కలను సాకారం చేసుకున్న భారత్ జట్టు నుంచి ఏకంగా ఆరుగురు ప్లేయర్లు ఐసీసీ సోమవారం ప్రకటి�
ఐసీసీ టోర్నీలలో కప్పు కొట్టాలన్న చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశలో దక్షిణాఫ్రికా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఏండ్లుగా వేధిస్తున్న ‘సెమీస్ గండాన్ని’ ఆ జట్టు విజయవంతంగా అధిగమించి తమపై ఉన్న ‘చోక
క్రికెట్ కు సంబంధించిన విషయాలపై నిత్యం సంచలన వ్యాఖ్యలు చేసే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలతో అందరికీ షాకిచ్చాడు. రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ ల వల్ల ఒరి