TMC : పశ్చిమ బెంగాల్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి, సీఎం మమతా బెనర్జీ (టీఎంసీ)కి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ జరిపిన దాడుల్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అడ్డుకున�
TMC MPs : కేంద్ర హోంశాఖ ఆఫీసు ముందు ఇవాళ టీఎంసీ ఎంపీలు ధర్నా చేపట్టారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర సర్కారు దుర్వినియోగం చేస్తున్నట్లు ఆ ఎంపీలు ఆరోపించారు. ప్లకార్డులు పట్టుకుని, హోంశాఖకు వ్యతిరేక�
కోల్కతాలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ సంస్థపై గురువారం ఉదయం ఈడీ దాడులు చేసింది. ఐ-ప్యాక్ సంస్థకు చెందిన కీలక అధికారి ప్రతీక్ జైన్ ఇంటితోపాటు, వి.సాల్ట్ లేక్ లోని ఐ-ప్యాక్ ఆఫీసుపై కూడా ఈడీ దాడులు కొ�
బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సంబంధాలుంటాయా? ఉండవా? ఇలాంటి సందిగ్ధంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన మాజీ బాస్తో భేటీ అయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పీకే భేటీ అయ్యారు. ఇద్దర
పనాజీ: రాజకీయ వ్యవూకర్త ప్రశాంత్ కిషోర్ను కలిసిన తర్వాతే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో చేరడంపై తాను నిర్ణయం తీసుకున్నట్లు గోవా మాజీ ముఖ్యమంత్రి లూజిన్హో ఫలేరో తెలిపారు. బుధవారం కాంగ్రెస్ పార్టీన