ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా శనివారం ప్రారంభించింది. దీని కోసం రూ.14 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. విద్యుత్తును భారీగా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ట�
హిమాచల్ ప్రదేశ్లో 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై తెలంగాణ ఆసక్తి వ్యక్తంచేసింది. ఈ మేరకు గురువారం హిమాచల్ప్రదేశ్ సీఎం సఖుతో డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీలో సమావేశమ�
‘ఇటేపు రమ్మంటే ఇల్లంత నాదే’ అన్న చందంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు. ఇప్పటికే చెన్నైకి తాగునీటి పేరిట జలవిద్యుత్తు ప్రాజెక్టు శ్రీశైలం డ్యామ్కు కన్నం పెట్టింది. ఇష్టారాజ్యంగా కృష్ణా జలాలను పెన
భారత్పై చైనా కుయుక్తులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈసారి భారత్పై ‘డ్యామ్ బాంబు’ ప్రయోగానికి డ్రాగన్ దేశం సన్నద్ధమవుతున్నది. డ్యామ్ బాంబు అంటే డ్యామ్పై బాంబును ప్రయోగించడం కాదు. డ్యామ్నే బాంబులా మార్చ