జాతీయ జూనియర్ కబడ్డీ టైటిల్ కైవసం బాలికల విజేత హర్యానా బహుమతులు అందజేసిన మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, మార్చి 25 (నమస్తే తెలంగాణ): జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)
‘స్టాట్విగ్’తో జీఎంఆర్ ఒప్పందం శంషాబాద్, మార్చి 25; శంషాబాద్ ఎయిర్పోర్టు కార్గో విభాగం ద్వారా వ్యాక్సిన్ రవాణా చేసేందుకు హైదరాబాద్కు చెందిన ‘స్టాట్విగ్’ స్టార్టప్తో జీఎంఆర్ సంస్థ ఒప్పం�
హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో శుక్రవారం, శనివారం పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్�
హైదరాబాద్ : నగరంలోని తెలుగు అకాడమి చేపట్టిన పుస్తక ప్రదర్శన కొనసాగుతోంది. ఈ నెల 24వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శన 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇంటర్, డిగ్రీ, డీఎల్ఎడ్, బీఎడ్, పీజీ, డిక్షనరీల
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆరున్నరేండ్లలో 73 శాతం జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు.
హైదరాబాద్ : స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వం, జీహెచ్ఎంసీతోనే కాదని.. ప్రజలు సైతం భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని నెక్లెస్రోడ్లో 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. ఈ సం�
హైదరాబాద్: తెలంగాణ భీం ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్పై దుండగులు దాడికి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాటినతర్వాత హైదరాబాద్లోని ఖైరతాబాద్ చౌరస్తాలో సుజిత్పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో వ
న్యూఢిల్లీ: వినియోగదారులకు చుక్కలు చూపించిన పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను స్వల్పంగా తగ్గించాయి. నిన్న �
హైదరాబాద్: మహానగరాన్ని మరింత స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా చెత్త తరలింపునకు మరో 650 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసింది. ఇవాళ 325 స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్ ప్�
హైదరాబాద్: కొవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్లాస్మాదానం చేయొచ్చని.. ప్లాస్మాదానం చేయాలన్నా, కావాలన్నా సైబర
మియాపూర్ : సమయం దొరికేతే చాలు.. కొందరు విద్యార్థులు సెల్ఫోన్లు, మాటల్లో నిమగ్నమై సమయాన్ని వృథా చేస్తుంటారు. అలాంటి వ్యాపకాలకు చెక్ పెట్టేందుకు హైదర్గూడలోని రిషి మహిళా డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ కళాశ�
నగరంలో కరోనా సెకండ్వేవ్ మొదలవడంతో గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఒక పక్క కరోనా టీకా కేంద్రాలను కొనసాగిస్తూనే మరోపక్క కరోనా పరీక్షలనూ నిర్వహిస్తోంది. గతేడాది కేవలం కరోనా నిర్ధారణ పరీక్షలు, చ�