హైదరాబాద్ మహా నగర ప్రజా రవాణా వ్యవస్థకు పరిష్కారం హైదరాబాద్ మెట్రో పాలిటన్ రీజియన్ పరిధిలో సమగ్ర రవాణా కోసం ఉమ్టా అధ్యయనం ఇప్పటికే ఓఆర్ఆర్ గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు 31 కి.మీ మేర మెట్రోలైన్ ప్�
హైదరాబాద్ : షబ్-ఎ-బరాత్ను పురస్కరించుకుని ఆదివారం సాధారణ ప్రజానీకం మక్కా మసీదులోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు. కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం నిర్వాహకులు
హైదరాబాద్ : నగరంలోని చైతన్యపురిలో ఆదివారం మధ్యాహ్నం కారు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు రియల్ ఎస్టేట్ కార్యాలయంలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తు ఏ ఒక్కరూ గాయపడలేదు. పోలీసులు తె�
రెండోదశలో కీలక అడుగు సికింద్రాబాద్తో శంషాబాద్ అనుసంధానం ఫలక్నుమా-ఉందానగర్ డబ్లింగ్, విద్యుదీకరణ పూర్తి అందుబాటులోకి 13.98 కిలోమీటర్ల మార్గం మరింత మెరుగుకానున్న సబర్బన్, ప్యాసింజర్, ఎక్స్ప్రెస్
విదేశీ పక్షులకు రాష్ట్రం విడిది రాష్ట్రానికి నాలుగు లక్షలకుపైగా వలసపక్షులు తిరిగి స్వస్థలాలకు వెళ్తున్న విదేశీ విహంగాలు మిషన్ కాకతీయ చెరువుల్లో పక్షుల కళకళ వింతైన పక్షులు.. వినసొంపైన రాగాలు.. చెరువుల�
హైదరాబాద్ : నగరాల్లోని చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు ప్రవేశ పెట్టిన పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోని ఇతర నగరాల కన్నా జీహె
దుండిగల్ : ప్రతికాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి పోలీసుల ఆధ్వర్యంలో రైసినీయ