అస్సాం కేంద్రంగా నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్న ఇద్దరు భార్యాభర్తలను పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.20లక్షల విలువైన 254గ్రాముల ఆంఫటమైన్ డ్రగ్తో పాటు ద్విచక్�
కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులను ఎరగా వేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఆఫ్టర్ 9 పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
నడుకుచుకుంటూ వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని మొబైల్స్ను దొంగిలిస్తూ, ఆ ఫోన్లను సూడాన్ దేశానికి తరలిస్తున్న స్థానిక దొంగలతో పాటు అంతర్జాతీయ దొంగలను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చ
ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కాల్షియం కార్బైడ్ను వినియోగిస్తూ.. కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను మాగ బెడుతున్న గోదాములపై హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి దా�
నిబంధనలకు విరుద్ధంగా, అక్రమ పద్ధతిలో ఆయుధాలు కలిగి ఉన్న వారిని ప్రైవేటు సెక్యూరిటీగా నియమించుకోవడంతో సమాజానికి ప్రమాదం పొంచి ఉంటుందని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.