ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ హరిచందన జిల్లా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్
పార్లమెంట్ ఎన్నికల సమయంలో వివిధ ఏర్పాట్ల కోసం కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు లక్షలు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నట్లు తెలుస్తున్నది. అప్పులు చేసి మరీ పోలింగ్ సిబ్బంది మొదలు, పోల�
పాటిగడ్డలో హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ భవవాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రాష్ట్ర సచివాలయంలోని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్�
ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై సంగారెడ్డి, మెదక్�