హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ సర్కార్ సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించింది. 400 ఎకరాల భూవివాదంపై తుది తీర్పు వెలువడేదాకా అక్కడ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడొద్దని సుప్రీం క�
కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వెనక అసలేం జరిగింది? ప్రభుత్వ పెద్దలు ఏం చేయాలనుకున్నారు? విద్యార్థుల ఆందోళన.. పచ్చని చెట్లను సర్కారు నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేయడం జాతీయస్థా
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏ జర్నలిస్టునూ రేవంత్ సర్కారు వదలడం లేదు. ఎక్కడికక్కడే కేసులు నమోదు చేసి, అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అరెస్టు చేయిస్తున్నది.
హెచ్సీయూ భూములను అమ్మివేసి, జీవవైవిధ్యాన్ని విధ్వంసం చేయడం సరికాదని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క, ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుడు భద్ర, పీడీఎస్యూ నేత విజయ్ తెలిపారు. బుధవ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దమనకాండను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘