ప్రకృతి ప్రసాదించిన వరం దేశీయ విత్తనాలని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అనాస్పల్లి ది ఎర్త్ సెంటర్ ప్రాంగణంలో శుక్రవారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూష�
పాకిస్థాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆ దేశంలో జరుగుతుందా? ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. భద్రతా కారణాల రీత్యా దాయాది దేశానికి వెళ్లబోమ�
సెంట్రల్ యూనివర్సిటీలు సహా ఇతర విద్యాసంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ యూజీ ఎగ్జామ్ను హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
2020 మార్కెట్ల పతనం తర్వాత హైబ్రిడ్ ఫండ్స్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. అంతటి పతనంలోనూ రాబడులను ఇచ్చిన ఈ ఫండ్స్ మీద ఇన్వెస్టర్లకు మక్కువ రెట్టింపు అయింది. హైబ్రిడ్ ఫండ్ల మొత్తం విలువ మార్చి 2020లో కేవల�