హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత భారీగా చేరికలుంటాయన్నారు. ఆ తర్వాత అమిత్ షా తుక్కుగూడ బహిరంగ సభలో ఉంటాయన్నారు. టీఆర్ఎస్లో చాలామంది కట్టప్పలున్నారు, త్వరలో వారంతా బయటికి వస్తారని పార్ట్టీ సీనియర్ నేత డ�
Telangana | తెలంగాణ బీజేపీ నేతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ నేతలు మోనగాళ్లే అయితే యాసంగి పంటను కొంటామని కేంద్రం చేత ప్రకటన చేయించాలి.. అంత వరకు దీక్ష చేయాల
హుజురాబాద్: రానున్న హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కోరారు. ఆయన సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకు�
ఇల్లందకుంట/ఇల్లంద కుంట రూరల్: సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక మంచి పనులు చేత్తండు. గతంలో మా గురించి పట్టించుకున్న వారే లేరు. సీఎం దళితుల బాగు కోసమే నిరంతరం ఆలోచిస్తున్నడు. గిప్పుడు మా కోసం దళితబంధు పథకం పెట్టడ�
హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు తాను అండగా ఉంటానని, ఈటల రాజేందర్కు భయపడాల్సి న పనిలేదని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని సిటీ సెంటర్హాల�
కరీంనగర్,(నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ గడ్డ.. టీఆర్ఎస్కు అడ్డా అని, ఎన్నిక ఏదైనా పార్టీదే విజయమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఈట
16న శాలపల్లి -ఇందిరానగర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక దళిత బంధుకు శ్రీకారం సర్వం సిద్ధం చేస్తున్న యంత్రాంగం భారీగా జనం తరలివచ్చే అవకాశం 1.20 లక్షల మందికి ఏర్పాట్లు 825 ఆర్టీసీ బస్సుల కేటాయింపు.. బస్సుకో ఇన�
16న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పైలెట్ ప్రాజెక్టుకు అంకురార్పణ హుజూరాబాద్ వేదికగా శ్రీకారం నియోజకవర్గంలో 20వేల కుటుంబాలకు పైగా లబ్ధి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం దళి
నేను రెండేండ్ల క్రితం అనారోగ్యం పాలైన. ప్రైవేట్ దవాఖానల సూపిచ్చుకుంటే రూ.4 లక్షల ఖర్చచ్చింది. ఆ కాగితాలు తీసుకొని సీఎంఆర్ఎఫ్ ఇప్పించమని మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ దగ్గరికి పోయిన. మూడుసార్లు తిరిగినా ము�
హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు మద్దతుగా దళితులు శనివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ప్�