సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ చినుకు పడిందంటే చిత్తడిగా మారుతోంది. నిత్యం ప్రయాణికులు, బస్సులతో కళకళలాడే ఈ బస్టాండ్కు ప్రతి వానకాలంలో వరదముప్పు ఎదురవుతున్నది.
కొన్ని రోజులుగా కనుమరుగైన వరుణుడు ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించాడు. హుస్నాబాద్ పట్టణంతో పాటు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది.
హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులు నాసిరకంగా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బస్టాండ్ సమస్యలకు నిలయంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆధునీకరణ పనులు నాణ్యతతో �
హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ దుర్గంధంతో నిండిపోయింది. ఇటీవల కురిసిన వర్షానికి చుట్టుపక్కల డ్రైనేజీల నుంచి వచ్చిన వర్షపునీరు చేరి చెరువును తలపించిన బస్టాండ్ ఆవరణలో ఇంకా నీళ్లు అలాగే నిల్వ ఉండటంతో దు�
ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రూ.2 కోట్లతో చేపట్టే బస్టాండ్ ఆధునీకరణ పనులకు శుక్రవార�