Crime News | భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్థాపానికి గురై మల్లెపల్లి శోభన్(42) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు కాసిపేట ఏఎస్సై బూర రవీందర్ తెలిపారు.
Hyderabad | భార్యతో గొడవ పడ్డ భర్త.. ఆమె పని చేసే షాపులోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పో
Mahabubabad | భార్య(Wife) చనిపోవడంతో తట్టుకోలేక ఐదు రోజల్లో భర్త(Husband dies) మృతిచెందిన విషాదకర సంఘటన బుధవారం మహబూబాబాద్(Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం(Jayapuram) గ్రామంలో చోటుచేసుకుంది.
ఎల్కతుర్తి, జనవరి 2: భార్య మృతిని తట్టుకోలేక భర్త గంటల వ్యవధిలోనే కన్నుమూశాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కేశవపూర్లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకొన్నది. గ్రామానికి చెందిన ఎడవెల్లి మధురమ