సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లి గ్రామ శివారులో 65 జాతీయ రహదారి వెంట ఉన్న ఐస్క్రీమ్ కప్పులు తయారు చేసే కంపెనీలో ఆదివారం షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది.
సెకండ్ హ్యాండ్ కార్స్ షోరూమ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్దఎత్తున కార్లు కాలి బూడిదయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఐదు వేల మెట్రిక్ టన్నుల గోదాం లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఇందులో పౌరసరఫరాల శాఖ గన్నీ బ్యాగులను పెద్ద ఎత్తున నిల్వ ఉంచింది. దాదాపు రూ.10 కోట్ల మేర ఆ�
మండలంలోని దామగుండం రామలింగేశ్వరాలయ ప్రాంతంలోని అడవిలో గత ఐదురోజులుగా మంటలు చెలరేగుతున్నాయి. అటవీలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో భారీగా మంటలు చెలరేగుతూ.. పొగ వ్యాపిస్తున్నది.
22 ఫైరింజన్లు.. 250 ఫైర్ ఫైటర్స్..5 గంటలుగా అదపులోకి రాని మంటలు.. ముందు జాగ్రత్తగా సీమప భవనల్లోని జనాన్ని ఖాళీ చేయించారు. నైలాన్, రెగ్జీన్ వంటి స్పోర్ట్స్ డ్రెస్సులు తయారు చేసే మెటీరియల్ ఎక్కువ మొత్తంలో