కొండగట్టు అంజన్న క్షేత్రం కిక్కిరిసింది. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు, పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారి దర్శనా�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. ‘మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి’ అంటూ భక్తుల నామస్మరణతో శైవక్షేత్రం పులకరించింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. భక్తులతో మాడవీధులు, ప్రసాద విక్రయశాలలు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు రద్దీగా మారాయి.
శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కొలువైన శ్రీశైల క్షేత్రానికి కన్నడ భక్తులు పోటెత్తారు. ఉగాది ఉత్సవాలకు ముందే కన్నడిగులతో దేవస్థానం కిటకిటలాడుతున్నది. గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి నేపథ్య
శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ, శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాల సందడి మొదలైంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుండడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. కాలినడక భక్త�
శ్రీశైలం : వేలాది మంది భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో, సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్�