Loksabha Adjourned:మణిపూర్లో శాంతి నెలకొల్పడంతో పాటు సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. మణిపూర్ ఘటనలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసి
loksabha :పార్లమెంట్లో విపక్షాలు తమ ఆందోళన కొనసాగిస్తున్నాయి. అదానీ-హిండెన్బర్గ్ అంశంపై జేపీపీ వేయాలని డిమాండ్ చేశాయి. ఇవాళ కూడా ఉభయసభలు రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి.
న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ అదే గందరగోళం నెలకొన్నది. సభ రెండుసార్లు వాయిదాపడినా.. విపక్షాలు మాత్రం నినాదాలతో హోరెత్తించారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు లోక్సభ సమావేశం అయిన తర్వాత రైల్వే గ